
భోగాపురం రైతన్నలకి ప్రత్యేక గుర్తింపు..
ఎయిర్పోర్టుకు భూములిచ్చిన 403 మంది రైతులకు ప్రశంసా పత్రాలు... మరో 1,600 మంది రైతులకు త్వరలో అందజేత.. VVIP గ్యాలరీలో వారి పేర్లతో శాశ్వత గుర్తింపు...

ఎయిర్పోర్టుకు భూములిచ్చిన 403 మంది రైతులకు ప్రశంసా పత్రాలు... మరో 1,600 మంది రైతులకు త్వరలో అందజేత.. VVIP గ్యాలరీలో వారి పేర్లతో శాశ్వత గుర్తింపు...

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం... రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు... రాయితీలు, ఉద్యోగాలు, పర్యాటక రంగానికి ఊతమిస్తుందన్న ఆశాభావం...