
తల్లికి వందనం'తో ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు భరోసా: ఎమ్మెల్యే బొండా ఉమా
అంగన్వాడీ, హెల్పర్లు, ఆశా, శానిటేషన్ సిబ్బందికి పథకం విస్తరణ చారిత్రాత్మకం.. 42.70 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.10,025.78 కోట్లు జమ చేసిన ప్రభుత్వం.. రాజీవ్నగర్లో లబ్ధిదారులతో కలిసి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే..

